చంద్రబాబు మేనిఫెస్టోని ప్రజలు నమ్మడం లేదు: అప్పలనరసయ్య
గజపతినగరం వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొత్సఅప్పలనరసయ్య ఆదివారం మీడియా సమావేశంనిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలుగుదేశం ప్రభుత్వం తీసుకు వచ్చిన సూపర్ 6పథకాలను ప్రజలు నమ్మడం లేదని అన్నారు. గతంలోచంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోను వెబ్సైట్స్ నుంచితొలగించారని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఏకైకనాయకుడు సీఎం జగన్ అని అన్నారు.